బ్యాంకు వ్యాన్దోపిడీకి యత్నం
నెల్లూరుః నెల్లూరుజిల్లా తడ వద్ద బుధవారం నాడు ఒక ప్రైవేట్బ్యాంక్కు చెందిన వ్యాన్ను దోచుకునేందుకుఒక ముఠా విఫలప్రయత్నం చేసింది. చెన్నైనుంచి గుంటూరులోని తమ బ్యాంకు శాఖకు సెక్యురిటీబందోబస్తుతో మూడు కోట్ల రూపాయల కరెన్సీనితమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్తరలిస్తుండగా ఈ సంఘటన జరిగింది. రవాణాశాఖ అధికారులుగా చెప్పుకున్న ఆరుగురు వ్యక్తులుబ్యాంకు వ్యాన్ను అడ్డుకుని రహదారినుంచిమళ్లించే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications
