వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసమ్మతి నేతలపై కాంగ్రెస్‌ వేటు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః పిసిసి నాయకుడు సత్యనారాయణరావుపై తిరుగుబాటు ప్రకటించిన అసమ్మతి నేతలు కోదండరెడ్డి, మృత్యుంజయంపై క్రమశిక్షణ చర్యలను తీసుకునే అవకాశం వుంది. బుధవారం నాడు పిసిసి కార్యవర్గ సమావేశంలో ఈ నేతల ధిక్కార ధోరణి చర్చకు వచ్చింది.

ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకునే బాధ్యతను పిసిసి నేత పార్టీ ఉపాధ్యక్షుడు కమతం రామిరెడ్డికిఅప్పగించారు. వాస్తవానికి ఈ సమావేశాన్ని విద్యుత్‌ చార్జీలపెంపు వ్యవహారం చర్చించేందుకు ఏర్పాటు చేశారు. ప్రభుత్వంవిద్యుత్‌ చార్జీలను పెంచే సన్నాహాల్లో వున్నందునపెద్దఎత్తున ఉద్యమించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏప్రిల్‌ తర్వాతనే ఉద్యమం చేపట్టాలని పలువురు నేతలు సూచించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X