వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసమ్మతి నేతలపై కాంగ్రెస్ వేటు
హైదరాబాద్ః
పిసిసి
నాయకుడు
సత్యనారాయణరావుపై
తిరుగుబాటు
ప్రకటించిన
అసమ్మతి
నేతలు
కోదండరెడ్డి,
మృత్యుంజయంపై
క్రమశిక్షణ
చర్యలను
తీసుకునే
అవకాశం
వుంది.
బుధవారం
నాడు
పిసిసి
కార్యవర్గ
సమావేశంలో
ఈ
నేతల
ధిక్కార
ధోరణి
చర్చకు
వచ్చింది.
Comments
Story first published: Wednesday, February 13, 2002, 23:53 [IST]