వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చలకు సాయంఅక్కర్లేదు: మాన్‌సింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: చర్చలు ప్రారంభించడానికి పాకిస్థాన్‌, భారత్‌లకు ఎవరి సహాయమూ అవసరం లేదని అమెరికాలోని భారత రాయబారి లలిత్‌ మాన్‌సింగ్‌ అన్నారు. ఎజెండాపై ఇరు దేశాలకు ఒకఅంగీకారానికి రావాల్సి వున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇరు దేశాలు చర్చలకుఅంగీకరిస్తున్నాయని, అందువల్ల ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం అవసరం లేదని, ఎజెండాపై ఒకఅంగీకారానికి రావాల్సి వున్నదని, ఈ విషయంలో పాకిస్థాన్‌ వైపు నుంచి సమస్య ఎదురవుతోందని ఆయన అన్నారు. ఇరు పక్షాలు చర్చలకుఅంగీకరించని చోట మధ్యవర్తిత్వం అవసరమవుతుందని, ఇది మధ్య ప్రాచ్యానికి అవసరమవుతుందని, భారత్‌, పాక్‌లకు అవసరం లేదని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X