శవపేటికలు వాడనే లేదు
లక్నోః కార్గిల్ యుద్ధ సమయంలో అమెరికా నుంచి కొనుగోలు చేసిన అల్యూమినియం శవపేటికలను వినియోగించలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్మహాజన్ చెప్పారు. ఈ ఒప్పందంలో మడుపులు చేతులు మారాయన్న ప్రతిపక్షాల వాదనను ఆయన కొట్టివేశారు.












Click it and Unblock the Notifications
