వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాంతర్లు, క్యాండిల్స్ తో కాంగ్రెస్ నిరసన
హైదరాబాద్ః గవర్నర్ రంగరాజన్అసెంబ్లీ లో ప్రసంగిస్తున్న సమయంలోనే కరెంట్ పోయిందని, భవిష్యత్తులో రాబోయేవిద్యుత్ కోతకు ఇది నిదర్శనమంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. సోమవారం నాడుఅసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ కరెంట్ కోతపై వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేసింది. కొవ్వొత్తులు, చిట్టి లాంతర్లతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్ల్యేలంతాఅసెంబ్లీలోకి ప్రవేశించారు. చివరకు అసెంబ్లీ ఆవరణలో సైతం వారు క్యాండిల్స్ వెలిగించి, లాంతర్లు చేతిలో పట్టుకొని వెరైటీగా నిరసన తెలిపారు.
Comments
Story first published: Monday, February 18, 2002, 23:53 [IST]