వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏసిబి వలలో గుమాస్తా
హైదరాబాద్ః మండల కార్యాలయంలో గుమాస్తాగా పనిచేస్తూ కోట్ల రూపాయల మేర ఆస్తులు కూడబెట్టిన ఒక వ్యక్తి ఏసిబి వలలో పడ్డారు. మెదక్ జిల్లా కంగ్జి మండల రెవిన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సంగమేశ్వర్ కోటీ ఇరవై లక్షల రూపాయలకు పైగా ఆస్తులను కలిగి వున్నట్టుగా ఏసిబి దాడిలో వెల్లడయింది.
Comments
Story first published: Thursday, February 21, 2002, 23:53 [IST]