వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేపాల్లో 48 మంది మావోయిస్టుల హతం
ఖాట్మండు:
భద్రతా
బలగాలతో
జరిగిన
ఘర్షణల్లో
నేపాల్లో
48
మంది
మావోయిస్టు
తిరుగుబాటు
దారులు
హతమయ్యారు.
తిరుగుబాటును
అణచివేయడానికి
మూడు
నెలల
క్రితం
విధించిన
అత్యవసర
పరిస్థితిని
పొడిగిస్తూ
పార్లమెంటు
గురువారం
ఓటు
చేయనున్న
నేపథ్యంలో
ఈ
సంఘటన
జరిగింది.
ఇంకా ఎక్కువ మందే చనిపోయి వుంటారని, కొన్ని మృతదేహాలను తిరుగుబాటుదారులు తీసికెళ్లారని,అందువల్ల మృతుల సంఖ్య కచ్చితంగా తెలియదని అన్నారు.
సంఘటనా
స్థలాల
నుంచి
ఆయుధాలను,
మందుగుండు
సామగ్రిని,
పేలుడు
పదార్థాలను
భద్రతా
బలగాలుస్వాధీనం
చేసుకున్నట్లు
ఆ
ప్రకటనలో
తెలిపారు.
Comments
Story first published: Thursday, February 21, 2002, 23:53 [IST]