వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరుపురాని నేత బాలయోగి
హైదరాబాద్ః
లోక్సభ
స్పీకర్,
మాజీ
మంత్రి
దివంగత
గంటి
మోహన
చంద్ర
బాలయోగికి
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ
సోమవారం
నాడు
శోకతప్త
హృదయంతో
ఘనంగా
నివాళులర్పించింది.
సభలోని
పలువురు
మంత్రులు,
సభ్యులకు
బాలయోగితో
వున్న
వ్యక్తి
గత
అనుబంధం
ఈ
సందర్భంగా
కన్నీళ్ల
రూపంలో
వ్యక్తమయింది.
Comments
Story first published: Monday, March 4, 2002, 23:53 [IST]