అయోధ్యలో నిర్మాణం ఆపుతాం: వాజ్‌పేయి

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పు వెలువడే వరకు అయోధ్యలోనివివాద రహిత స్థలంలో ఎలాంటి కార్యక్రమాన్ని అనుమతించబోమని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సోమవారం లోక్‌సభకు హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 13వ తేదీన ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

ఈ నెల 15వ తేదీన అయోధ్యంలో రామాలయ నిర్మాణానికి పూజ చేయాలని విహెచ్‌పి తీసుకున్న నిర్ణయంపై లోక్‌సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఈఅంశం లోక్‌సభను కుదిపేసింది. సభ్యుల ఆందోళనకు ప్రతిస్పందిస్తూ వాజ్‌పేయి ఆ హామీ ఇచ్చారు.

అయోధ్యంలో పరిస్థితి అదుపులో ఉన్నదని ఆయన చెప్పారు. అయోధ్యవివాదానికి కోర్టు ద్వారా పరిష్కారం లభించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+