వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైటెక్ సిఎం పుస్తకాలు చదవరా?
హైదరాబాద్ః
చరిత్ర
గురించి
సమాజాన్ని
గురించి
సమాచారాన్ని
తెలుసుకోవడానికి
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
అప్పుడప్పుడు
పుస్తకాలు
చదవాలని
రాష్ట్రపతి
పదవికి
వామపక్షాల
అభ్యర్ధిగా
పోటీ
చేస్తున్న
87
ఏళ్ల
వృద్ధ
నేత
లక్ష్మీ
సెహగల్
పెద్ద
తరహాగా
ఒక
సలహా
ఇచ్చారు.
ఎన్నికల
ప్రచారంలో
భాగంగా
ఆమె
గురువారం
నాడు
హైదరాబాద్కు
వచ్చారు.
Comments
Story first published: Thursday, July 11, 2002, 23:53 [IST]