వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బావిలో దూకి నలుగురు ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలోఒకే కుటుంబానికి చెందని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.

రంగమ్మ అనే స్త్రీ తన ముగ్గురు ఆడపిల్లలతో సహా తాను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రంగమ్మతో పాటు ఆమె కూతుళ్లు నాగమణి, శోభ, మరో కూతురు మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X