వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రివర్గసమావేశ నిర్ణయాలపై సైలెన్స్
హైదరాబాద్:రాష్ట్ర మంత్రివర్గ సమావేశంఅంశాలను వెల్లడి కావడం లేదు.మంత్రివర్గ సమావేశంగురువారం సాయంత్రం ముగిసింది.సమావేశ విషయాలనువెల్లడించడానికి మంత్రులునిరాకరించారు. ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి కూడాఅందుకు నిరాకరించారు.
Comments
Story first published: Thursday, June 17, 2004, 23:53 [IST]