వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రివర్గసమావేశ నిర్ణయాలపై సైలెన్స్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్ర మంత్రివర్గ సమావేశంఅంశాలను వెల్లడి కావడం లేదు.మంత్రివర్గ సమావేశంగురువారం సాయంత్రం ముగిసింది.సమావేశ విషయాలనువెల్లడించడానికి మంత్రులునిరాకరించారు. ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి కూడాఅందుకు నిరాకరించారు.

అసెంబ్లీసమావేశాలకు సంబంధించి ఆదేశాలువెలువడినందున మంత్రివర్గసమావేశం అంశాలనువెల్లడించకూడదనుకంటాననిరాజశేఖర్‌ రెడ్డి విలేకరులతోఅన్నారు. ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచిరాష్ట్ర శాసనసభ బడ్జెట్‌సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు నోటిఫికేషన్‌ కూడావెలువడింది.మంత్రివర్గసమావేశంలో శాసనమండలిపునరుద్ధరణ, నక్సలైట్లతోచర్చలు, రైతు సమస్యలు వంటిఅంశాలు చర్చకు వచ్చినట్లుసమాచారం.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X