వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్టీఆర్మునిమనవలపై న్యూయార్క్ కోర్టు తీర్పు
న్యూయార్క్:దివంగత మాజీముఖ్యమంత్రి ఎన్టి.రామారావు మునిమనవలను తండ్రి,నానమ్మల సంరక్షణలోనే ఉంచాలని న్యూయార్క్ ఫ్యామిలీ కోర్టు తీర్పుచెప్పింది. వీరు అమెరికా పౌరులు కాబట్టి ఈ వ్యవహారం భారతదేశన్యాయస్థానాల పరిధిలోకి రాదని కోర్టుస్పష్టంచేసింది. నాలుగేళ్ళ క్రితం ఎన్టీఆర్ మనవరాలు కుముదినిఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచీ ఆమె పిల్లలు జయవిజయ ప్రసాద్ ,నీలకృష్ణ ప్రసాద్ ఇక్కడే తమ తండ్రి శ్రీనాథ్ప్రసాద్ రాజావాసిరెడ్డితో ఉంటున్నారు.
Comments
Story first published: Thursday, June 17, 2004, 23:53 [IST]