వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాకొద్దీ సోమశేఖర సంఘం: టిడిపి
హైదరాబాద్: ఏలేరు కుంభకోణంపైసోమశేఖర కమిషన్ను పునరుద్ధరించాలనిరాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిర్ణయించడంపైతెలుగుదేశం పార్టీ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపైసుప్రీంకోర్టు సిటింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని మాజీ మంత్రితమ్మినేని సీతారాం గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలోకోరారు.
Comments
Story first published: Thursday, June 17, 2004, 23:53 [IST]