వెంకయ్యనాయుడుకారుఢీ: ఒకరికి గాయాలు
న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడువెంకయ్య నాయుడు ప్రయాణిస్తున్న కారుకింద పడి ఒకరుగాయపడ్డారు. గత సోమవారం జరిగిన ఈ సంఘటనలో యాభై ఏళ్ళదయానంద్ తీవ్రంగా గాయపడినట్లు పోలీసువర్గాలు తెలిపాయి.దయానంద్ను రాంమనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్పించి రెండురోజులచికిత్స అనంతరం ఇంటికి పంపించారు.












Click it and Unblock the Notifications