కెసిఆర్మాటలను అధిష్ఠానమే చూస్తుంది:డియస్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్)అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావుచేస్తున్న ప్రకటనలపై తమ పార్టీఅధిష్ఠానవర్గమే చూసుకుంటుందనిప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు.చంద్రశేఖర్ రావు ఢిల్లీలోకూర్చుండి ఏదేదోమాట్లాడుతున్నారని, ఆ మాటలనుతాము పట్టించుకోవడం లేదనిఆయన మంగళవారం విలేరులసమావేశంలో అన్నారు.












Click it and Unblock the Notifications