వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమలఆగడాలపై ఆందోళన: జీయర్‌ స్వామి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తిరుమలలో వేయి కాళ్ల మండపంనిర్మాణంలో జాప్యం జరిగితే ప్రత్యక్షకార్యాచరణకు దిగుతామని, అది ప్రజాఉద్యమం అవుతుందని చిన జీయర్‌స్వామి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.తిరుమలలో వేయి కాళ్ల మండపాన్నిసాధ్యమైనంత త్వరగా నిర్మించాలనిఆయన మంగళవారం విలేకరులసమావేశంలో డిమాండ్‌చేశారు.

వేయికాళ్ల మండపం ప్రాచీన చరిత్రకుసాక్ష్యమని, ఆగమ శాస్త్రాల్లో దానికిప్రాధాన్యం ఉన్నదని ఆయన అన్నారు. దానిప్రాధాన్యం తెలియనివారే రాద్ధాంతంచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.తిరుమలలో జరుగుతున్నఅక్రమాలను ఆపాలని ఆయన ప్రభుత్వాన్నిడిమాండ్‌ చేశారు.పుష్కరాలఅనంతరం వేయి కాళ్లమండపం నిర్మాణంపై నిర్ణయంతీసుకోవాలని, లేదంటే తాముకార్యప్రణాళికనురూపొదించుకుంటామని, ఈ కార్యాచరణప్రణాళికను పుష్కరాల సందర్బంలోనేవెల్లడిస్తామని ఆయన అన్నారు.వ్యక్తిగత దూషణలకుదిగకుండా ఆగమ శాస్త్రపండితులనుకునేవారుముందుకు వస్తే తాము చర్చకుసిద్ధమేనని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X