వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రికెట్:భారత్ ఆశలు సజీవం
చెన్నై:ఆస్ట్రేలియా భారత్ ముందు 229పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియాతన రెండో ఇన్నింగ్స్లో 369పరుగులు చేసింది. మరోసారి భారతస్పిన్నర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్కుబ్రేకులు వేశారు. మొదటి ఇన్నింగ్స్లోఏడు ఆస్ట్రేలియా వికెట్లు తీసుకున్న అనిల్కుంబ్లే రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లుతీసుకొని భారత్ ఆశలను సజీవంగాఉంచారు. మరో స్పిన్నర్ హర్బజన్సింగ్ మూడు వికెట్లు తీసుకున్నాడు.అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్మూడు ఓవర్లలో భారత్ పందొమ్మిదిపరుగులు చేసింది. సెహ్వాగ్ పన్నెండుపరుగులతోనూ, యువరాజ్ సింగ్ ఏడుపరుగులతోనూ క్రీజ్లో ఉన్నారు.
Comments
Story first published: Sunday, October 17, 2004, 23:53 [IST]