వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమ్యూనిస్టులుఏకం కావాలి: కానూ సన్యాల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం:కమ్యూనిస్టులంతా ఏకం కావాలని ప్రముఖనక్సల్బరీ నేత కానూ సన్యాల్‌పిలుపునిచ్చారు. ప్రముఖ నక్సలైట్‌నాయకుడు తరిమెళ్ల నాగిరెడ్డివిగ్రహాన్ని ఆయన ఆదివారం ఇక్కడఆవిష్కరించారు.

కమ్యూనిస్టులువివిధ వర్గాలుగా విడిపోయారని, వీరిమధ్య వైరుధ్యాలు తొలగాలని ఆయనఅన్నారు. లెనినిస్టులో, మావోయిస్టులో ఎవరోఒకరు కమ్యూనిస్టు ఉద్యమాన్నిసమర్థంగా నడిపించగలరనేనమ్మకం కుదరడం లేదని ఆయనఅన్నారు. దేశం విపత్కర పరిస్థితినిఎదుర్కుంటున్నదని, అమెరికా పెత్తందారీవిధానం వల్ల భారత్‌ వంటి దేశాలునలిగిపోతున్నాయని ఆయన అన్నారు.కమ్యూనిజం పతనమైందని అంటున్నప్రస్తుత తరుణంలో దేశంలోనికమ్యూనిస్టులందరూ ఏకం కావాల్సినఅవసరం ఉన్నదని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X