వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్నేతలతో సాగుతున్న చర్చలు
హైదరాబాద్:ప్రభుత్వ ప్రతినిధులకు, నక్సలైట్నేతలకు మధ్య ఆదివారంనాడు కూడాచర్చలు కొనసాగాయి. భూపంపిణీపై ఈచర్చలు జరుగుతున్నట్లు సమాచారం.భూస్వాముల నుంచి నష్టపరిహారంచెల్లించకుండా భూములను స్వాధీనంచేసుకొని పేదలకు పంచాలని సిపి ఐ(మావోయిస్టు), సిపి ఐ (యంయల్)జనశక్తి డిమాండ్చేస్తున్నాయి.
Comments
Story first published: Sunday, October 17, 2004, 23:53 [IST]