వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో దశచర్చలపై నిర్ణయం తీసుకోలేదు: జానా

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం:నక్సలైట్లతో రెండో దఫా చర్చలపైఇంకా నిర్ణయం తీసుకోలేదని హోం మంత్రికె. జానారెడ్డి చెప్పారు. నక్సలైట్లతోరెండో దఫా చర్చల తేదీలు ఖరారయితేపదిహేను రోజుల ముందేతెలియజేస్తామని ఆయన ఆదివారంవిలేకరులతో చెప్పారు.

మొదటిదశ చర్చల్లో నక్సలైట్లకు ఇచ్చినహామీలను అమలు చేయడానికి చర్యలుతీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.చర్చల ప్రక్రియ వల్ల సాధ్యమైనశాంతియుత పరిస్థితులుకొనసాగాలనేదే తమ ఉద్దేశమనిఆయన చెప్పారు. మానసిక వైకల్యంతోనే వరంగల్‌కేంద్ర కారాగారంలోని ఖైదీలుఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారనిఆయన అన్నారు. అధికారులది తప్పనితేలితే చర్యలు తీసుకుంటామని ఆయనచెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X