వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాల్పులపైనక్సల్స్కు జానారెడ్డి హితవు
అనంతపురం:కాల్పుల సంఘటనలు పునరావృతంకాకుండా జుగ్రత్తలు తీసుకోవాలని హోం మంత్రికె. జానారెడ్డి మావోయిస్టు నక్సల్స్కుసూచించారు. కరీంనగర్ జిల్లాలోగురువారం పోలీసులకు, నక్సల్స్కుమధ్య జరిగిన కాల్పులను దృష్టిలో పెట్టుకొనిఆయన విలేకరుల సమావేశంలో ఆసూచన చేశారు. అనంతపురంలోఆయన శుక్రవారం వివిధకార్యక్రమాల్లోపాల్గొన్నారు.
Comments
Story first published: Friday, November 26, 2004, 23:53 [IST]