సెహ్వాగ్సెంచరీ మిస్: భారత్
హైదరాబాద్:రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీనుంచి కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి)విధానం అమలులోకి వస్తుందని రాష్ట్రప్రభుత్వ ఐటి సలహాదారు సి.యస్.రావు చెప్పారు. ఈ విధానంమూడేళ్ల పాటు అమలులో ఉంటుందని ఆయనమంగళవారం విలేకరులతోచెప్పారు.
రాష్ట్రఐటి కార్యకలాపాలను ఇతర ప్రాంతాలకువిస్తరించే విషయానికి ఈ విధానంలోప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయనతెలిపారు. ఐటి పరిశ్రమకుహైదరాబాద్లో భూమి సంబంధప్రోత్సాహకాలను తీసేద్దామని ఆలోచిస్తున్నట్లుఆయన తెలిపారు. దానికి బదులుగాఇతర ప్రోత్సాహకాలుఇవ్వాలనకుంటున్నామని ఆయన చెప్పారు.పరిశ్రమ కూడా అదే కోరుకుంటోందనిఆయన అన్నారు. విశాఖపట్నం, విజయవాడ,తిరుపతి, వరంగల్ నగరాల్లో ఐటిపరిశ్రమ విస్తరణకు ఆ విధమైనప్రోత్సహాకాలను ఇవ్వాలనే ఆలోచన ఉన్నదనిఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications
