వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసులముందు ప్రత్యక్షమైన ఉష
కాంచీపురం:శంకరరామన్ హత్య కేసులోఆరెస్టయిన కంచి కామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతితో ఫోన్లో తరచూమాట్లాడేదని భావిస్తున్న స్త్రీ ఉషమంగళవారం కాంచీపురం పోలసులుముందు లొంగిపోయింది.శంకరరామన్ హత్య కేసులోప్రశ్నించేందుకు శ్రీరంగానికి చెందిన ఉషకోసం పోలీసులు గాలిస్తున్నారు.
Story first published: Tuesday, November 30, 2004, 23:53 [IST]