మట్టిపెల్లలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం

విజయనగరం: విజయనగరం జిల్లా మెరకబడిదాం మండలం కొత్తకర గ్రామంలో మట్టిపెల్లలు విరిగి పడి ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. గని తవ్వుతుండగా మట్టిపెల్లలు విరిగి పడి వారు మృతి చెందారు. మట్టిపెల్లలు విరిగిపడిన సమయంలో తప్పించుకోవడానికి ఏ మాత్రం అవకాశం లేకపోవడంతో వారు మట్టిపెల్లల కింద కూరుకుపోయారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+