వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మట్టిపెల్లలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం
విజయనగరం: విజయనగరం జిల్లా మెరకబడిదాం మండలం కొత్తకర గ్రామంలో మట్టిపెల్లలు విరిగి పడి ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. గని తవ్వుతుండగా మట్టిపెల్లలు విరిగి పడి వారు మృతి చెందారు. మట్టిపెల్లలు విరిగిపడిన సమయంలో తప్పించుకోవడానికి ఏ మాత్రం అవకాశం లేకపోవడంతో వారు మట్టిపెల్లల కింద కూరుకుపోయారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు.
Comments
Story first published: Sunday, March 13, 2005, 23:53 [IST]