వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మట్టిపెల్లలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

విజయనగరం: విజయనగరం జిల్లా మెరకబడిదాం మండలం కొత్తకర గ్రామంలో మట్టిపెల్లలు విరిగి పడి ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. గని తవ్వుతుండగా మట్టిపెల్లలు విరిగి పడి వారు మృతి చెందారు. మట్టిపెల్లలు విరిగిపడిన సమయంలో తప్పించుకోవడానికి ఏ మాత్రం అవకాశం లేకపోవడంతో వారు మట్టిపెల్లల కింద కూరుకుపోయారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X