వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తాడిపత్రిలో కిరాయి హంతకుడి కాల్చివేత
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో కరడుగట్టిన కిరాయి హంతకుడు తలారి అన్నయ్య పోలీసు కాల్పుల్లో మరణించాడు. పోలీసులపై అన్నయ్య బాంబులు విసిరాడు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి గాయపడ్డాడు. ఒక వ్యాపారి హత్య కేసులో తలారి అన్నయ్య నిందితుడు. అంతేకాకుండా అతను మూడు హత్య కేసుల్లో నిందితుడని పోలీసులు చెప్పారు.
Comments
Story first published: Sunday, March 13, 2005, 23:53 [IST]