వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌పై భారత్‌ఘన విజయం

By Staff
|
Google Oneindia TeluguNews

కోచి: ఇక్కడ జరిగినమొదటి వన్డేలో పాక్‌పై భారత్‌ఘనవిజయం సాధించింది. 87 పరుగులఆధిక్యంతో భారత జట్టు విజయాన్ని నమోదుచేసుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 8వికెట్లకు 281 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ద్రావిడ్‌ సెంచరీలు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌చేసిన పాక్‌ జట్టు 45.2 ఓవర్లలోనే194 పరుగులకు ఆలౌటయింది. సచిన్‌టెండుల్కర్‌ అయిదు వికెట్లు తీసి భారత జట్టువిజయానికి దోహదపడ్డాడు.

పూర్తి వివరాలకుక్లిక్‌ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X