వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ నెల 20,21 తేదీల్లో జిల్లా నేతలను ఎంపిక చేసే కార్యక్రమంపై సోమవారం ఆయన సమీక్షించారు. జిల్లా నేతల ఎంపికకు ప్రత్యేక కమిటీలు వేస్తారు. ఒక్కో జిల్లాకు ఒక్కో నాయకుడిని పంపిస్తారు.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండే జిల్లా నేతలను, పార్టీ కార్యక్రమాలను అమలు చేయడంలో ఉదాసీనత ప్రదర్శించేవారిని మార్చే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X