వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదంలో నలుగురు కన్నడిగుల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సదాశివపేట సమీపంలోని కొంకోల్‌ గ్రామం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. హైదరాబాద్‌లోని ఒక పెళ్లికి హాజరై కర్ణాటకలోని తమ స్వస్థలానికి కారులో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కారు డ్రైవర్‌ ఇచ్చిన సిగ్నల్‌ను పట్టించుకోకుండా లారీ డ్రైవర్‌ ముందుకు వచ్చాడు. దీంతో ప్రమాదం జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X