వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పారిశ్రామిక వేత్తలకు ముఖ్యమంత్రి ఆహ్వానం
హైదరాబాద్: మన రాష్ట్రంలో పరిశ్రమల స్ధాపనకు వనరుల కొరత లేదని ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్ధిక సంస్ధ, రాజస్ధాన్ గ్రాడ్యుయేట్ల సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిస్తుందని, ఆ తర్వాత ప్రాధాన్యం పరిశ్రమలకేనని ఆయన చెప్పారు. కొత్తగా పరిశ్రమలు స్ధాపించేవారికి ఆంధ్రప్రదేశ్ గమ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. అనేక మంది రాజస్ధాన్ పారిశ్రామిక వేత్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Story first published: Saturday, June 4, 2005, 23:53 [IST]