వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పారిశ్రామిక వేత్తలకు ముఖ్యమంత్రి ఆహ్వానం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మన రాష్ట్రంలో పరిశ్రమల స్ధాపనకు వనరుల కొరత లేదని ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్ధిక సంస్ధ, రాజస్ధాన్‌ గ్రాడ్యుయేట్ల సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిస్తుందని, ఆ తర్వాత ప్రాధాన్యం పరిశ్రమలకేనని ఆయన చెప్పారు. కొత్తగా పరిశ్రమలు స్ధాపించేవారికి ఆంధ్రప్రదేశ్‌ గమ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. అనేక మంది రాజస్ధాన్‌ పారిశ్రామిక వేత్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X