వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీకి కాలినడకన బిజెపి ఎమ్మెల్యేలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభ్యులు జి కిషన్‌ రెడ్డి, దొరబాబు కాలినడకన మంగళవారం శాసనసభకు వచ్చారు. అంబర్‌పేట నుంచి ప్రారంభించిన కాలినడక యాత్ర అసెంబ్లీకి చేరింది. వెనకబడిన తరగతుల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బిజెపి శాసనసభ్యులు ఈ కాలినడక క్యాక్రమాన్ని చెప్పారు.

బడ్జెట్‌లో బిసి విద్యార్థులకు మరిన్ని నిధులు కల్పించాలని కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బిసి విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల విడుదలకు ప్రత్యే నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X