వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయేంద్ర సరస్వతికి సుప్రీంకోర్టు రిలీఫ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జయేంద్ర సరస్వతి ప్రధాన నిందితుడిగా ఉన్న శంకరరామన్‌ హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పాండిచ్చేరి కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టు బ్రేకు వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఈ కేసులో తదుపరి విచారణను చేపట్టవద్దంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బాలకృష్ణన్‌, జస్టిస్‌ డికె జైన్‌ ఆదేశించారు. పాండిచ్ఛేరి కోర్టుకు తమిళనాడు ప్రభుత్వ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎందుకు హాజరు కావాలని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని వారు వ్యాఖ్యానించారు. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు జులై రెండో వారానికి వాయిదా వేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X