నక్సల్స్ దాడిలో మరాండీ కొడుకు సహా 17 మంది మృతి
రాంచీ:
జార్ఖండ్లో
నక్షల్స్
మరో
సారి
హఠాత్తుగా
దాడి
జరపడంతో
17
మంది
హతమవ్వగా,
మరో
నలుగురు
గాయపడ్డట్లు
అధికార
వర్గాలు
తెలిపాయి.
హతులైనవారిలో
జార్ఖండ్
రాష్ట్ర
మాజీ
ముఖ్యమంత్రి
బాబులాల్
మరాండీ
కుమారుడు
అనూప్
కూడా
ఉన్నారని
ఆ
వర్గాలు
వెల్లడించాయి.
జార్ఖండ్లోని
గిరిఢీ
జిల్లా
చిలఖాడియా
గ్రామంలో
సాంస్కృతిక
కార్యక్రమాలు
నిర్వహిస్తుండగా,
జన
సమ్మర్థం
ఉన్న
ప్రాంతంలో
సుమారు
25
నుంచి
30
మంది
నక్షలైట్లు
దాడి
చేశారని
ఆ
రాష్ట్ర
పోలీసు
శాఖ
ఉన్నతాధికారి
అరుణ్
కుమార్
సింగ్
చెప్పారు.
శనివారం
తెల్లవారుజామున
ఒంటి
గంటకు
నక్షలైట్లు
దాడి
చేసి
విచక్షణా
రహితంగా
కాల్పులు
నిర్వహించారని
ఆయన
చెప్పారు.
దీంతో
ఈ
దుర్ఘటనలో
14
మంది
అక్కడికక్కడే
మరణించగా,
మిగిలిన
ముగ్గురు
చికిత్స
చేస్తుండగా
చనిపోయారని
తెలిపారు.
మరాండీ
సోదరుడిని
లక్ష్యంగా
చేసుకుని
మావోయిస్టులు
ఈ
దాడి
చేశారు.