వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రిని కలిసిన కొత్త డిజిపి

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: రాష్ట్ర కొత్త పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) శ్యాంసుందర్ ప్రసాద్ యాదవ్ బుధవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. డిజిపిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎం.ఎ. బాసిత్ స్థానంలో ఆయన డిజిపిగా నియమితులయ్యారు. బాసిత్ కు బుధవారంనాడే వీడ్కోలు చెప్పారు.

బాసిత్ నుంచి శ్యాంసుందర్ ప్రసాద్ యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు యాదవ్ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. హోంశాఖ కార్యదర్శి పి.వి. నాయుడును డిజిపిగా నియమించనున్నట్లు అంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే డిజిపిగా యాదవ్ ను నియమిస్తూ అనూహ్యంగా బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్తర్వులు వెలువడ్డాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X