వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముస్లిం రిజర్వేషన్లపై తీర్పు వాయిదా
హైదరాబాద్:
విద్య,
ఉద్యోగాల్లో
ముస్లింలకు
రిజర్వేషన్లు
కల్పిస్తూ
రాష్ట్ర
ప్రభుత్వం
జారీ
చేసిన
ఉత్తర్వులను
సవాల్
చేస్తూ
దాఖలైన
పిటిషనుపై
రాష్ట్ర
హైకోర్టు
శుక్రవారానికి
వాయిదా
వేసింది.
ఈ
కేసును
సుప్రీంకోర్టు
హైకోర్టుకు
బదిలీ
చేసింది.
ఈ
కేసుపై
విచారణకు
తీర్పును
హైకోర్టు
ఎల్లుండికి
వాయిదా
వేసింది.
విద్య,
ఉద్యోగాల్లో
ముస్లింలకు
ఐదు
శాతం
రిజర్వేషన్స్
కల్పిస్తూ
గతంలో
ప్రభుత్వం
ఉత్తర్వులు
జారీ
చేసింది.
అయితే
దీన్ని
హైకోర్టు
కొట్టివేసింది.
దీంతో
ప్రభుత్వం
ఈ
రిజర్వేషన్లను
నాలుగు
శాతానికి
తగ్గించి
ఉత్తర్వులు
జారీ
చేసింది.
Comments
Story first published: Wednesday, October 31, 2007, 23:53 [IST]