వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లిం రిజర్వేషన్లపై తీర్పు వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషనుపై రాష్ట్ర హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసును సుప్రీంకోర్టు హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసుపై విచారణకు తీర్పును హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను నాలుగు శాతానికి తగ్గించి ఉత్తర్వులు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X