వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమల పుష్కరిణిలో తేలిన శవం

By Staff
|
Google Oneindia TeluguNews


Tirumala Pushkarini తిరుమల: తిరుమల పుష్కరిణిలో ఒక భక్తుడు మునిగి చనిపోయాడు. గురువారం ఉదయం పుష్కరిణిలో తేలిన శవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పుష్కరిణి సిబ్బంది వెలికి తీశారు. అతడు పుష్కరిణిలో పడి ఎలా మరణించాడనే విషయం తెలియడం లేదు. అతనికి సంబంధించిన బంధువులు కూడా ఎవరూ రాలేదు. ఫిర్యాదు అందని కారణంగా పోలీసులు కేసు నమోదు చేయలేదు. టిటిడి నుంచి ఫిర్యాదు అందితే కేసు నమోదు చేయాలని పోలీసులు అనుకుంటున్నారు.

మృతుడి వద్ద లభించిన ఎటియం, బ్యాంకు అకౌంట్ వివరాలను బట్టి అతడిని సత్యప్రకాశ్ గా గుర్తించారు. అతనికి దాదాపు 45 ఏళ్ల వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. అతను కాకినాడకు చెందినవాడని భావిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయం కూడా తెలియడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X