వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థినిపై ప్రేమోన్మాది ఘాతుకం

By Staff
|
Google Oneindia TeluguNews


అనంతపురం: అనంతపురం జిల్లాలో ప్రేమోన్మాది ఘోర ఘాతుకానికి పాల్పడ్డాడు. మహాలక్ష్మి అనే పదో తరగతి విద్యార్థినిపై కుళాయప్ప అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని పెదవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామంలో సోమవారం జరిగింది.

మహాలక్ష్మి చేత అతను పురుగుల మందు తాగించాడు. ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. తనను ప్రేమించలేదనే కోపంతో ఆ ప్రేమోన్మాది ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X