వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విద్యార్థినిపై ప్రేమోన్మాది ఘాతుకం
అనంతపురం:
అనంతపురం
జిల్లాలో
ప్రేమోన్మాది
ఘోర
ఘాతుకానికి
పాల్పడ్డాడు.
మహాలక్ష్మి
అనే
పదో
తరగతి
విద్యార్థినిపై
కుళాయప్ప
అనే
వ్యక్తి
దాడి
చేశాడు.
ఈ
సంఘటన
అనంతపురం
జిల్లాలోని
పెదవడుగూరు
మండలం
కిష్టిపాడు
గ్రామంలో
సోమవారం
జరిగింది.
మహాలక్ష్మి
చేత
అతను
పురుగుల
మందు
తాగించాడు.
ఆమెను
ఆస్పత్రిలో
చేర్చారు.
పరిస్థితి
ఆందోళనకరంగా
ఉన్నట్లు
సమాచారం.
తనను
ప్రేమించలేదనే
కోపంతో
ఆ
ప్రేమోన్మాది
ఈ
దుశ్చర్యకు
పాల్పడ్డాడు.
Comments
Story first published: Monday, December 31, 2007, 23:53 [IST]