నీరుగార్చేందుకే సిబిఐకి అయేషా కేసు: బాబు

ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వ హయాంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. గిట్టుబాటు ధరలు లేక, ఇన్ పుట్స్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. రుణాలపై వడ్డీ మాఫీ చేయడమే ప్రసుతం పరిష్కారమార్గమని ఆయన అన్నారు. ఖాయిలా పరిశ్రమలకు రాయితీలు ప్రకటిస్తున్న ప్రభుత్వం వ్యవసాయాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications