సిపిఐ నేత 'దాసరి' అంత్యక్రియలు
విజయవాడ: రెండు రోజుల క్రితం హైదరాబాదులో కన్ను మూసిన సిపిఐ వృద్ధ నేత దాసరి నాగభూషణ రావు అంత్యక్రియలు మంగళవారం స్వగ్రామం కృష్ణా జిల్లాలోని దిగవల్లిలో జరిగాయి. దాసరి నారాయణరావు కోరిక మేరకు ఆయన చితికి సోదరుడు నర్సింహారావు నిప్పంటించారు. ఆయన అంత్యక్రియలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. సిపిఎం నాయకుడు బి.వి. రాఘవులు, సిపిఐ నాయకుడు కె. నారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు, కాంగ్రెస్ నాయకుడు పాలడుగు వెంకట్రావు తదితరులు హాజరయ్యారు.
దాసరి నాగభూషణరావు 1997లో రాసిన వీలునామాను సిపిఐ నాయకులు తెరిచారు. స్వగ్రామంలో తనకు గల రెండు ఎకరాల భూమిలో సిపిఐ రాష్ట్ర సమితికి, చండ్ర రాజశ్వేరరావు ఫౌండేషన్ కు చెరో ఎకరం చొప్పున రాసిచ్చారు. మార్గదర్శిలో డిపాజిట్ చేసిన లక్ష రూపాయలను తెలంగాణ అమర వీరులకు, మరో సంస్థకు చెరి సగం చొప్పున రాశారు. సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శిగా పనిచేసిన దాసరి నాగభూషణరావు ఆదివారంనాడు హైదరాబాదులో కన్ను మూశారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications