వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: పరీక్షల్లో తప్పడంతో మానసిక వ్యధకు గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని స్వరూప ఆత్మహత్య చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో సిఇసి గ్రూప్ తో ఇంటర్మీడియట్ చదివిన స్వరూప సోమవారం రాత్రి క్రిమిసంహాకర మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. స్వరూప పురుగుల మందు తాగిన విషయాన్ని గమనించిన స్వరూపను వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు.

స్థానిక ఆస్పత్రి నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా స్వరూప మరణించింది. తన స్నేహితలందరూ ఉత్తీర్ణులై తాను తప్పినందుకు స్వరూప తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు చెబుతున్నారు. తన తల్లిండ్రుల ఆశలను నిలబెట్టలేకపోయానని ఆ 17 ఏళ్ల బాలిక మథనపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X