కెసిఆర్ వల్లనే ఈ స్థితి: జీవన్ రెడ్డి

తెలంగాణపై వామపక్షాలు పూటకో మాట మాట్లాడుతున్నాయని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని సిపిఎం అంటోందని ఆయన గుర్తు చేశారు. సిపిఐ, తెలుగుదేశం పార్టీలు తెలంగాణపై పూటకో మాట మాట్లాడుతున్నాయని, దీంతో ఏకాభిప్రాయ సాధన సాధ్యపడలేదని, ఈ విషయంలో తమకు కూడా బాధగానే ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications