అన్నమయ్య వారసులకు పింఛన్లు: వైయస్

రాజంపేట రూరల్ మండలానికి అన్నమయ్య పేరు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఒకటి, రెండు కోట్ల రూపాయలతో అన్నమయ్య టౌన్ షిప్ ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్ రమణాచారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గురువారం నుంచి రెండు రోజుల పాటు తన సొంత కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం వరకు ఆయన ఉప ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications