ఢిల్లీ నేతలతో మాట్లాడుతున్నా: బాబు

తాము రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టాలనుకున్నామని, కానీ తాము ప్రకటించే లోపల ముఖ్యమంత్రి ప్రకటన చేశారని ఆయన అన్నారు. తమ పాలనలో తీసుకున్న విధానాల వల్ల రాష్ట్రంలో ప్రజల ఆదాయం పెరిగిందని, రాష్ట్ర ఆదాయం పెరిగిందని, అయితే ఫలితాలు పేదలకు అందాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాము ప్రస్తుతం ఇస్తున్న హామీలన్నింటినీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications