రాజమండ్రి:
త్వరలో
పార్టీ
పెట్టనున్న
చిరంజీవి
కంచి
పుణ్య
క్షేత్రంలో
చేయనున్న
యాగ
పూజల్లో
ఉపయోగించేందుకు
కూర్మావతార
(తాబేలు)
పీటలను
తూర్పు
గోదావరి
జిల్లా
సామర్లకోట
మండలం
గొంచాలలో
శిల్పులు
తయారు
చేస్తున్నారు.
ఈ
పీటలు
పనస
కర్రతో
తయారు
కానున్నాయి.
ఈ
పీటలను
సోమవారం
నాడు
చిరంజీవి
నివాసానికి
తరలించడానికి
అన్ని
ఏర్పాట్లు
జరిగాయి.
వీటిని
గెద్దనాపల్లి
సత్యలింగం,
జోగులపాటి
జోగినాదం
రూపొందించారు.
చిరంజీవి
కుటుంబ
సభ్యులు
యాగ
పూజలు
చేసేందుకు
వీలుగా
ఐదు
పీటలను
తయారు
చేశారు
.