మొబైల్ క్లినిక్ లకు వైయస్ శ్రీకారం

YS Rajasekhar Reddy
హైదరాబాద్: రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల వైద్య అవసరాలు తీర్చడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం మొబైల్ క్లినిక్ లను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 475 వాహనాలు పని చేస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. 104 నెంబరుపై ఈ వాహనాలు పని చేస్తాయని ఆయన అన్నారు. 24 గంటలు ఈ 104 సేవలు అందుబాటులో ఉంటాయి.

ఈ 104 సేవలు అందించడానికి 70 వేల మంది వాలంటీర్లు పని చేస్తారు. అంటే గ్రామానికి ఒకరిద్దరు వాలంటీర్లు ఉంటారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సేవలను అందించడానికి కేంద్రీకృత సౌకర్యం ఉంటుందని ఆయన చెప్పారు. హైదరాబాదులో 108 నెంబర్ సేవలు అందించినట్లుగానే గ్రామాల్లో 104 సేవలు అందుతాయని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+