క్యాషియర్ వద్ద 8 లక్షల దోపిడీ

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా దక్కన్ గ్రామీణ బ్యాంకు క్యాషియర్ నుంచి దుండగులు పది లక్షల రూపాయలు దోచుకెళ్లారు. శుక్రవారంనాడు ఈ సంఘటన జరిగింది. ఆదిలాబాద్ జిల్లా రాసపల్లి శాఖకు చెందిన క్యాషియర్ డబ్బులు డ్రా చేసి కాగజ్ నగర్ కు బైక్ పై వెళ్తుండగా దుండగులు దాడి చేశారు. గజ్జిగుడా గ్రామం వద్ద ఈ దోపిడీ జరిగింది.

తుపాకులతో బెదిరించి ఆగంతకులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పటి వరకు ఈ విషయంలో పోలీసులు ఎవరిపై అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. దోపిడీదారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+