43కు చేరిన మృతుల సంఖ్య

ఇదిలావుండగా.. ఆదివారం గుంటూరు జిల్లా మద్దూరు వాగులో 40 మంది ప్రయాణికులతో కూడిన లారీ వరద నీటిలో కొట్టుకుని పోయింది. పది మంది ప్రాణాలతో బయటపడగా,ఏడు మృతదేహాలు దోరికాయి. మిగిలిన వారి పరిస్థితి తెలియడం లేదు. గల్లంతైన వారందరూ మృత్యువాత పడివుంటారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications