రోడ్డు ప్రమాదాల్లో 7గురు మృతి

హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7గురు మరణించారు. రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్ లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనే వస్తున్న ఆటోపై లారీ అదుపు తప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. లారీలోని బస్తాలు ఆటోపై పడ్డాయి. దీంతో ఆటో నుజ్జు నుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లా పొట్లమర్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వరణించారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+