స్పష్టత అంటే ఏమిటి: చిరంజీవి

సమస్యల పరిష్కారానికి ప్రజలు తనను రాజకీయాల్లోకి ఆహ్వానించారని ఆయన చెప్పుకున్నారు. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి తన ద్వారా సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని, ఆ రోజు దగ్గర్లోనే ఉందని, ప్రజలు ఆ భరోసా ఇచ్చారని ఆయన అన్నారు. కొన్ని వారాల్లో అన్ని ప్రాంతాలకు వస్తానని, ప్రతి ఒక్కరిని పలకరిస్తానని, ప్రతి ఇంటి గడప తొక్కుతానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications