ఆ రెండు పార్టీల్లో నియంత పాలన: దేవేందర్

అధికార దుర్వినియోగంతో ప్రజలను సమీకరించి ప్రజలంతా తమవైపే ఉన్నారని కాంగ్రెసు నాయకులు అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అదే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కూడా ఉందన్నారు. ప్రజారాజ్యంలో సామాజిక న్యాయం ఎలా అమలుచేస్తారో చూడాలని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో తొందరపడేది లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications